Feeds:
టపాలు
వ్యాఖ్యలు

voiceofswamy


voiceofswamy.


1.ఇంత కాలం హైదరా బాదు పై పెట్టిన పెట్టుబళ్ళు హుష్ కాకి
2.రాష్ఠ్రాలు రెండైనందున కమాడిటీస్ పై డబుల్ ట్యేక్స్ పడి దరలుపెరిగే అవకాశం
3.ఒక్క తెలంగాణ ఇస్తే ఇక separate  రాయల సీమ వంటి ఉధ్యమాలు ఊపందుకుంటాయి
4.రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజా ప్రతినిదుల ఓట్లకు జనాభా ప్రాతిపదికనే విలువ ఉంటుంది కాబట్టి ఎలక్టోరల్ కాలేజిలో మన ప్రతివిదుల ఓట్లకు విలువ గోవిందా
5.Telangaana ఇచ్చాక లేదా ఆ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే టి.ఆర్.ఎస్. కాంగ్రెసులో విలీనమవుతుంది
ఇక తెలంగానలో కాంగ్రెస్ పార్టియే మోనోపలి అవుతుంది. నిరంకుశ పాలన సాగుతుంది
6.ఆదాయం సగమై ఖర్చులు రెండింతలౌతాయి
7..ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉండగానే నాడు అంజయ్యకు నేడు రోశయ్యకు ఎనలేని పరాభవం జరిగింది. ఇక చిన్న రాష్ఠ్రంగా తయారైతే సోనియాకి ఫ్లాస్కులు మొయ్యవలసిందే
8.నక్సల్స్ ప్రభావం పెరిగి పోతుంది. ఆదాయం సగమై పోయినందున ప్రజా ప్రతినిదులకు తగిన రక్షణ ఇవ్వడం భారమై రక్షణ సన్నగిల్లి నక్సల్స్ కిడ్నాప్స్ కు ఉపక్రమిస్తారు. ఇక జైల్లో ఉన్న నక్సల్స్ అందరిని విడుదల చేసే పరిస్థితి వస్తుంది
9.ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉండానే శాంతి బధ్రతల పరిరక్షణకు కేంద్ర బలగాలకు, పొరు రాష్ఠ్ర బలగాలకు చేయి చాచ వలసిన పరిస్థితి. ఇక రాష్ఠ్రం విచ్చిన్నమైతే పరిస్థితి మరింత ధారుణం అవుతుంది
10.ఒక వేళ తెలంగాన ఇచ్చినా కే.సి.ఆర్ అక్కడ వివాద రహిత నేతేమి కాదు కాబట్టి ప్రతి ఎన్నికల్లోను హంగ్ వచ్చి మళ్ళీ మళ్ళీ ఎన్నికలొచ్చే ప్రమాదం ఉంటుంది
11.తెలంగాన ఆంథ్ర ఎం.పిలను విభజించి పాలించి కేంద్రం రెండు రాష్ఠ్రాల నోరూ కొడుతుంది. నిదులు రాబట్ట లేరు, పథకాలు, వాటాలు, పరిశ్రమల విషయంలోను మొండి చెయ్యే
12.సమైక్యాంథ్ర ప్రదేశ్ గా ఉండగా వై.ఎస్. తలపెట్టిన జలయజ్ఞం ఏ మాత్రం పూర్తయ్యే అవకాశమే ఉండదు. పైగా ఇందాకా పెట్టిన జల యజ్ఞం పై పెట్టిన డబ్బులు గంగలో కొట్టుకుపోతాయి
13.దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు ఏ రాష్ఠ్ర ముఖ్యమంత్రిని పిలవాలి, ఏ రాష్ఠ్ర మంత్రులను పిలవాలని తల పట్టుకుని ( పిలిచే వారికి ఖర్చులు డబుల్ అవుతాయి) ఎవరిని పిలవక పోతే పోలేదా అని నిర్ణయిస్తారు
14.తెలంగానాలో తయారైన పంటలను, వస్తువులను ఆంథ్రా వారు, ఆంథ్రాలో తయారైన వస్తువులు పంటలను బహిష్కరించే అవకాశం ఉన్నందున మార్కెటింగ్ సమస్య తలెత్తి పరిశ్రమలన్ని పొరుగు రాష్ఠ్రాలకు తరలే అవకాశం ఉంది. పంటలకు గిట్టు బాటు దరలు లభ్యం కాక రైతు నాశనమవుతాడు
15. సహజంగా ప్రకృతి, పర్యావరణంలో నిర్ణీత కాలంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. కరవు మొదలితే పది సం.లు, జడివానలు మొదలైతే 5 సం.లకు కొన్సాగే అవకాశం ఉంది. ఈ లెక్కన రానున్న 5 సం.లు గడ్డు కాలమే. నిదుల కొరత, యంత్రాంగ ఏర్పాటులో ఆలశ్యం కారణంగా ప్రకృతి ఉత్పాదాలను సైతం ఎదుర్కొనలేని స్థితి వస్తుంది
16.నిదుల కొరత కారణంగా గత ఎన్నికల్లో వై.ఎస్. ఇచ్చిన మాటలు గాలిలో కలిసి పోతాయి. అలాగే వై.ఎస్. అమలు చేసిన సంఖేమ పథకాలకు గండి పడుతుంది.


Sonia కాదు వారి అత్తమ్మ ఇందిరైనా సరే ఈ హఠాంపరిణామాన్ని ఊహించి ఉండరు. దిల్లీలో కూర్చుని, వి.హెచ్ వంటి పూజారుల పూజలు అందుకుంటూ తామే నిర్ణయం తీసుకున్నా పడుంటారని భావించిన సోనియాకు 56 మంది కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ ల రాజినామా దిమ్మ తిరిగేలా చేసింది.

ఆరునెలలకో సి.ఎం ను మార్చి చేతులు కాల్చుకుని కాస్త బుద్ది తెచ్చుకున్న దిల్లీ నాయకత్వం వై.ఎస్. మరణానంతరం మళ్ళీ పాత మాట మొదలు పెట్టింది. నేను గత శాసన సభ ఎన్నికల సందర్భాంగానే నా బ్లాగులో స్పష్ఠంగా చెప్పాను. కే.సి.ఆర్ భూతం కాడని, బాటిల్లో భూతమని. టి.ఆర్.ఎస్. ఆవిర్భావం నాటినుండి ఎలక్షన్ టు ఎలక్షన్ తన ఉనికిని పోగొట్టుకుంటూ వచ్చిన తి.ఆర్.ఎస్ లో కే.సి.ఆర్ అతని కుటుంభ సభ్యులు తప్ప మరెవ్వరూ లేని స్థితి వచ్చింది

మార్కెట్ పోగొట్టుకున్న హీరో ఏ.ఆర్ రహ్మాన్ కాల్షీట్ పట్టుకున్నట్టుగా కే.సి.ఆర్ దీక్ష చేపట్టాడు. నాల్రోజులు చెయ్యించి ఉంటే ఆయనగారికి ఆయనే నిమ్మరసం తాగి ఇంటికెళ్ళి క్వార్టర్ కొట్టి పనుకొనే వాడు. వై.ఎస్. ఉన్నంత కాలం చెప్పు క్రింద తేలులా ఉన్న కే.సి.ఆర్ రోశయ్య వాలకం చూసి తోక విప్పాడు నిప్పు పెట్టాడు. కాగితంలోని పులి బొమ్మ చూసి జడుచుకున్నట్టుగా సోన్మియా చిదంబరం చేత ప్రకటన చెయ్యించారు. ఆ ప్రకటన వెలుబడకున్నా కే.సి.ఆర్ దీక్ష విరమించే వాడే.

ఆ దిశగా నింస్ హాస్పిటల్ లో టి.ఆర్.ఎస్ పార్టి పొలిట్ బ్యూరో సమావేశం కూడ ఏర్పాటైంది. అసలు కాంగ్రెస్ పార్టి చరిత్ర తెలిసిన ఎవరికైనా తెలుసు అది ఉత్త ఉసిరికాయల బస్తా. ఆ బస్తా ముడి గట్టిదైతే గాని ఏ కాయ బస్తాలో ఉండదు. కాంగ్రెస్ అదిష్ఠానం తీరే ఇంత. అవసరానికి మించి నాంచడం. లేదా తొందర పాటు నిర్ణయం తీసుకోవడం. ప్రతిభగల వారికన్నా చంచా గాళ్ళను నమ్ముకోవడం. వై.ఎస్. అయితే ఇటు ప్రతిభావంతుడైనప్పటికి విధేయత ప్రదర్శిస్తూ వచ్చాడు.

రోశయ్యలాంటి వారు బాత్ రూం పోవాలన్నా అదిష్ఠానం అనుమతి కోరే వారు. ఇక్కడ తెలంగాణా కాలుతుంటే అంతా అదిష్ఠానం చూసుకుంటుందన్నాడు. విలేకర్లు ఎం.ఎల్.ఏ ల రాజినామా గురించి అడిగితే నాకు తెలియదన్న ఘనుడు ఈయన. లౌఖ్యం ఉండొచ్చుగాని అది మరీ మితి మీరితే ఇలానే ఏడుస్తుంది

అటు ఎన్.టి.ఆర్ గాని ఇటు వై.ఎస్. గాని సమైఖ్యాంద్ర ప్రదేశే దేయంగా ఉన్నవారు. తెలంగాణొస్తే ఏమౌతుంది ? కొత్తగా మరో సి.ఎం, మరో క్యేబినెట్, మరో శచివాలయం ప్రజాదనానికి బొక్క అంతేగా
అసలు కే.సి.ఆర్ది ఒక దీక్షేనా ? సెలైన్ అంటే ఏమి ? అది ఫుద్ కాదా. రోజుకి మూడు పూట్ల సెలైన్ ఎక్కించుకుని దీక్షంటూ కథ నడిపితే సోనియా మేడం విరేచణాలయ్యి చిదంబరం చేత ప్రకటణ చెయ్యించింది. అసలు కే.సి.ఆర్ మీద 420 సెక్షన్ క్రింద కేసు పెట్టించాల్సింది. దీక్షని ప్రజలను మోసగించినందుకు. అసలు మీదియావారిని అనాలి. అదో దీక్ష దానికీ కవరేజి

ఇక రాజినామా చేసిన ఇతర పార్టి ఎం.ఎల్.ఏల వివరాలిలా ఉన్నాయి.
తె.దే.పా: 29
పి.ఆర్.పి 11
ఈ క్లీష్ఠ పరిస్థితిలో సోనియా మేడం చెయ్యవలసింది రెండే ఒకటి తెలంగాణ కావాలో వద్దో తెలంగాణా ప్రాంత ప్రజల మద్య వోటింగ్ కు ఆదేశించటం, జగన్ ను సి.ఎం చెయ్యడం. జతిగిన దుష్పరిణామాలన్ని రోశయ్య చేతగాని తనంతోనే జరిగాయి. కనీశం భవిష్యత్త్లో జరుగనున్న నష్ఠాలను వారించటానికన్నా జగన్ ను సి.ఎం చేసి తీరాల్సిందే

గమనిక:
మా చిత్తూరు పురపాలక చేర్మన్ సహా అందరు కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజినామా చేసేరు


ఒకావిడ .పాపం ఆమెకు అక్క చెల్లెళ్ళెక్కువ. వారందరు భర్త బాధితులే. దీంతో ఆమెకు పెళ్ళంటేనె భయం. కాని సెక్స్ అంటే మక్కువ. భాగా ఆలోచించి పేపర్లో ఒక ప్రకటన ఇచ్చింది. ” ఇల్లు వాకిలి పట్టించుకోక ఊళ్ళు తిరిగేవాడు కాకూడదు. భార్య పై చీటికి మాటికి చెయ్యెత్తేవాడయ్యుండ కూడదు. కాని పుష్కలమైన మగశిరి గలవాడై ఉండాలి.

ఈ ప్రకటన పేపర్లో వెలుంబడిన రోజున పాపం ఆమెకు ఒక్క ఫోన్ కాల్ కూద రాలేదు. సాయంత్రం ఆమె ఇంటి కాలింగ్ బెల్ మ్రోగింది. ఆత్రుతగా భయిటకొచ్చి తలుపు తీసిందామె. అక్కడ ఒకతను ఉన్నాడు. అతనికి రెండు చేతులు లేవు., రెండు కాళ్ళూ లేవు. మరెలా బెల్ కొట్టాడు ?

యెస్ దాంతోని. కాళ్ళు లేవు కాబట్టి ఊళ్ళు తిరగడు, చెయ్యి లేదుకాబట్టి భార్య పై చెయ్యి చేసుకోడు. “అది ” నేల మీదనుండి కాలింగ్ బెల్ నొక్కే పొడవు ఉందికాబట్టి మగశిరికి కొదవ లేదుగా అందుకే ప్రకటన చూసి వచ్చేడు

జగన్ ! మేలుకో ..


డా. వై.ఎస్.పై నాకున్న అభిమానంతో , 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి విజయానికి కృషి చేసిన హక్కుతో ఈ టపా వ్రాస్తున్నాను. జగన్ బాబు ! రాజకీయం అన్నది ఎన్నికల సమయంలో మాత్రం అందుకునే పాట కాదు. అది అను నిత్యం కొనసాగవలసిన బ్యేక్ గ్రౌండ్ మ్యూజిక్ , ప్రజా సమస్యలనే లిరిక్ ని అనగ త్రొక్కక కొన్సాగుతూనే ఉండాలి.

వై.ఎస్. దివంగతులయ్యారు. నా బోటి వారు నిన్నే సి.ఎం. చేస్తారని ఆశతో ఉన్నాం. మా ఆశ అడియాశైంది. పోనీ తలచినదే జతిగినదా దైవం ఎందులకన్నట్టుగా దీనిని పాజిటివ్ గానే తీసుకుంటాం.
ఇప్పుడు దైనందిన సమస్యలన్నింటిని పక్క దోవ పట్టించి కే.సి.ఆర్ తన దుబాకోరు దీక్షతో తెలంగాణ సమస్యను తెరమీదికి తెచ్చారు. నాకు తెలిసి నాన్న గారు ఈ విషయమై ఏ మాట చెప్పి ఉన్నా ఆయన మనస్సులో మాత్రం సమైక్యాంద్ర ప్రదేశ్ కే చోటు.
రాష్ఠ్ర రాజకీయాల్లో ఇదొక కీలక జంగ్షన్ పాయింట్. ఇక్కట మనమేదో ఒకటి నిర్ణయించుకోవలసిన అవసరం ఉంది. ఇదో ఎత్తైతే మరో ప్రక్క అటు అదిష్ఠాణం కాని , ఇటు సీనియర్లు కాని , ప్రత్యర్దులు కాని సాకు దొరికినప్పుడల్లా నీ మీద దొంగ దెబ్బ కొడుతూనే ఉన్నారు. వారు త్రవ్విన గోతిలో వారే పడటం ఖాయం. సీనియర్లని విర్రవీగే వారికి కుక్కలకున్న జ్ఞానం కూడ లేదు. కుక్క బ్రతుకు బ్రతికినప్పుడు తమ యజమాణి మనోగతాన్ని పసిగట్టి నడుచుకోవాలి. కాని వీరు అధినేత్రి పైనే వత్తిడి తెచ్చే స్థాయికి వెళ్ళి పోయారు. జగన్ బాబు నీవు విధేయత ప్రకటించాలన్నా ఇదే అదను. తిరగబడాలన్నా ఇదే అదను.

అసలే ఇది కలి కాలం నిద్ర పోతునా కాళ్ళాడిస్తూనే ఉండాలి లేకుంటే చచ్చి పోయామని ప్రెస్ మీట్ పెట్టేసే కాలమిది. మరో విషయం ఏమంటే ఇదివరకే ప్రకటించినట్టుగా వై.ఎస్. మరణానంతరం ప్రాణాలు పోగొట్టుకున్నవారి కుటుంభాలను ప్రామర్శించటానికి బయలు దేరాలి. మంచి తనాన్ని చేతగాని తనంగా తీసుకునే వారితో ఎంత మంచిగా
ఉన్నా అది చేతగానితనంగానే పరిగణించ పడుతుంది. జస్ట్ యు కం విత్ అన్ అజెండా . ప్లీస్ బి క్విక్

A Joke


టొని 5 సం.ల వయస్సులో ప్రక్కింటి పింకి(వయసు:3) స్కర్ట్ పైకెత్తి ఆడుకుంటుంటే టోని వాళ్ళ అమ్మ చెప్పింది. ఒరేయి అలా ఆట్లాడకురా..అమ్మాయలకు అక్కడ పల్లు ఉంటుంది కొరికేస్తుంది.
ఈ మాట టోని మనస్సులో ఉండి పోయింది. అతను మరే అమ్మాయితోను అలా ఆడుకోలేదు. వాడికి పెళ్ళి వయస్సు వచ్చింది. పెళ్ళి జరిగింది. ఫర్స్ట్ నైట్లో పాపం ఫోర్ ప్లే కే పరిమితమయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని పింకి తన తల్లికి (టోనికి అత్తమ్మ)చెప్పింది. వెంటనే ఆమె కోడి రామక్రుష్ణ డైరక్షన్లోలాగా వేడి వేడి చాపలపులుసు పెట్టించి వడ్డించింది. టోని ఒక పట్టు పట్టాడు. నిజంగానే ఆ చేపల పులుసులోని కారం,ఉప్పు,పులుపు అతన్ని ఏదేదో చేసింది.

పనిమనిషికి చెప్పాడు. మంచం పెరట్లో వెయ్యమని. ఆ రాత్రి భోజనం అయ్యాక చేపల ముళ్ళను పనిమనిషి పెరట్లో పోసుంది. అది గుర్తులేక దానిమీదే దారాల మంచాన్ని వేసిందామె.

టోని మంచి ఊపు మీదున్నాడు. తల్లి మాటలు గాలిలో కల్సి పోయాయి. అసలు పని చెయ్యటాని ఉపక్రమించాడు.అది కాస్త గురితప్పి దారాల మంచం సందునుండి క్రిందికి వెళ్ళిపోయింది. అక్కడున్న చేపల ముళ్ళను తినిపోదామని వచ్చిన పిల్లి ఒకటి ఇక్కడ చచ్చిన చేప ముళ్ళను తింటుంటే ఇదేదో పెద్ద చేప క్రిందకు వస్తుందే అని భావించి టోని అంగాన్ని కొరికేసింది. అంతే టోని లభో దిభో అంటూ వెళ్ళి పోయాడు.
ఈ సంగతి కూడ పింకి తన తల్లికి చెప్పింది. ఆమె (టోనికి అత్తమ్మ) ఇక చేసేదేమి లేక అల్లుడు మీద రంగంలో దిగింది. అతన్ని ఉడికించింది. “అంతా”జరిగిపోయింది. ఆ తరువాత పింకి తల్లి టోనికి దైర్యం నూరి పోసింది.”అంతే అల్లుడు ..పల్లు లేదు పాడు లేదు..ఇక నా కూతురుతో అదేదో శుభంగా కానివ్వు”అంది. అప్పుడు టోని చాలా తెలివితో అన్నాడు”అత్తమ్మా నీకు వయస్సు ముదిరింది కాబట్టి “అక్కడి”పల్లు ఊడిపోయాయేమో? ” అన్నాడు

గమనిక: వ్యభిచారానికి చట్టబదత కల్పిస్తే కాని అందుకు వ్యతిరేకంగా వాదించే వారి కథ టోనిలాగే ముగుస్తుందని భలంగా నొక్కి చెప్పడానికి ఈ జోకు పోస్ట్ చేసా..


అవును సాధారణంగ్గా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నవారి ఆరోగ్యం బాగ పతనమైతే పోలీసులు ఎత్తుకెళ్ళి భలవంతంగా సెలైన్ పెట్టిస్తారు. దాంతో ఆ యోధుడు దీక్ష ముగిసిందని ప్రకటిస్తాడు. కాని కే.సి.ఆర్ విషయంలో చూస్తే ఆయన దీక్షకు కూర్చోక ముందే పోలీసులు అరెస్ట్ చేసారు. అర్ధ రాత్రి పండ్ల రసం కూడ త్రాగినట్టు వార్తలొచ్చాయి.
దాన్ని ఖండించే వారు ఖండించేరు. కే.సి.అర్ కు శవ యాత్ర కూడ నిర్వహించేరు. తదుపరి డాక్టర్స్ కే.సి.ఆర్ కి సెకైన్ ఎక్కించేరని వార్తలొచ్చాయి. మరి ఇప్పుడేమో డాక్టర్లు రెగులరుగా సెలైన్ ఎక్కిస్తున్నట్టు చెబుతున్నారు.

అసలు సెలైన్ అంటే ఏమి ? ఒక పూట తింటే ఆ తిండినుండి మన శరీరం ఎన్నివిదాలైన విటమిన్స్, ప్రోటిన్స్, మినరల్ ఉప్పులను పొందుతుందో వాటన్నింటిని కృత్రిమంగా తయారు చేసి ఉంచి సూటిగా రక్తం లోకి ఎక్కించటమే సెలైన్ అంటే. మరి అది ఫుడ్డేగా. ఫుడ్ అన్నది ద్రవ రూపంలో తీసుకున్నా, ద్రుడ రూపంలో తీసుకున్నా, సెలైన్ రూపంలో తీసుకున్నా ఫుడ్ ఫుడ్డేగా.

మరి ఇందులో దీక్ష ఎక్కడ ఏద్చింది ? దానిపై ఎందుకింత రచ్చ. అసలు వై.ఎస్. బతికుంటే ఇంత జరిగేదా ? కనీశం జగన్ సి.ఎం.అయ్యుంటే ఇంత సాగేదా? చేతగాని రోశయ్య ప్రభుత్వం తొందరపడి అరెస్ట్ చేసి కే.సి.ఆర్ ను హీరో చేసింది. అతన్ని దీక్ష చేసుకోనిచ్చుంటే మూడో రోజే ఎవడో తహసిల్దారు హామి ఇచ్చాడని పండలరసం తాగి దీక్ష విరమించేవాడు.

ఇదేం కర్మో ? గాంథి పుట్టిన దేశంలో, పొట్టి శ్రీ రాములు జన్మించిన ఈ రాష్ఠ్రంలో ఇటువంటి ఫేక్ దీక్షపై ఇంత రచ్చ చి చీ ! సిగ్గు చేటు. కే.సి.ఆర్ కు ఎలాగో లేదు ? మీడియాకు కూడ లేదా సిగ్గు షిట్

“A ” Joke


ఒక భార్య భర్త. పెళ్ళై 5 సం.ల పిల్లాడున్నాడు. వారిద్దరి మద్య రతికి ఒక కోడ్ వోర్డ్ ఉండేది. అదేమంటే టైప్ చెయ్యడం. ఒక రోజు భర్త యమా మూడ్లో ఉన్నాడు. భార్యేమో వంటగదిలో పని చేసుకుంటూంది. ఇతను పిల్లాడ్ని పిలిచి ” కన్నా .. నాన్న ఏదో టైప్ చెయ్యాలట మెషిన్ రెడిచెయ్యమన్నాడని మమ్మికి చెప్పు అన్నాడు. పిల్లాడు వెంటనే పరుగు మీద మమ్మి దగ్గరకెళ్ళి విషయ్మ్ చెప్పాడు. అప్పుడామెకు పాపం పీరియడ్స్ అన్నమాట (బహిష్ఠు) కాబట్టి ఆమె ” కన్నా మెషిన్ రెడ్ రిబ్బన్లో పోతూందని డేడికి చెప్పు . అంది.
పిల్లాడు పరుగుల మీద డాడికి విషయం చెప్పాడు. కామోద్రేకంలో కోడ్ వోర్డు మరిచి పోయాడు. తొందర్గా టైప్ చెయ్యాలను నాయనా. అర్జెంటుగా టైప్ చెయ్యాలని చెప్పు ” అన్నాడు

పిలాడు మళ్ళి పరుగులు తీసి మమ్మి దగ్గరకెళ్ళి విషయం చెప్పాడు. ఆమెకు చిర్రెత్తి చెప్పింది ” అంత తొందరైతే చేతితో వ్రాసుకోమను ( అంటే … హ.ప్ర. చేసుకోమనే గా)

* * *

ప్రపంచంలోనే అతి పెద్ద అంగం గల పురుషుడు ఎవడని, అతి లోతైన యోణి గల స్త్రీ ఎవరని ఒక పోటి జరిగింది. 6 నెలల పాటు జరిగిన ఈ పోటిలో చివరికి ఘాడిద గంగప్ప , ఏంగు ఎల్లమ్మా సెలక్ట్ అయ్యేరు. ఇరువురు రతిలో పాల్గొంటే ఎలా ఉంటుందో చూడాలని స్పెషల్ షో ఒకటి ఏర్పాటైంది. గంగప్ప అంగ ప్రవేశం చేస్తూ ఎల్లమ్మ నోటిని తన చేతులతో మూసాడు. ఎల్లమ్మ అతని జుట్టును గట్టిగా పట్టుకుంది.
ఇదేమిటని రిపోర్టర్లు ప్రశ్నిస్తే
ఎల్లమ్మ చెప్పింది ” అతను నా యోణిలోకి వెళ్ళి పోకుండా ఉండేందుకే అతని జుట్టును గట్టిగా పట్టుకున్నా ”
గంగప్ప చెప్పాడు: నా అంగం దాని నోటిగుండా భయిట పడకుండా ఉండేందుకే దాని నోరు మూసాను

A Joke (Adults only)


రేడియోలో సొస్తపరచే కార్యక్రమం ప్రసారం అవుతూంది. ( ప్రార్థన ద్వారా రోగాలను నయం చేసే కార్యక్రమం) ఒక వృద్ద దంపతులు వింటున్నారు. రేడియోలో యాంకర్ చెప్పాడు ఇప్పుడు జబ్బు పడిన మీ శరీర భాగం పై మీ చెయ్యి పెట్టుకుని ప్రార్థించండి.
వెంటనే ముసలివాడు తన చేతిని తన అంగం పై పెట్టుకో పోయాడు. ముసలావిడకు చిర్రెత్తి ముసలాడ్ని చూసి ” నీకేమన్న బుద్దుందా జబ్బుంటే నయం చేస్తామన్నారు కాని చచ్చి పోయిందాన్ని బతికిస్తామన్లేదుగా ” అంది


తెలింగానా సమస్యలకు ఒక సూచిక మాత్రమే
అవునండి. మన పరిపాలణా యంత్రాంగంలోని లోపాలు, మన నాయకుల చిత్త శుద్ది లేమికారణంగా శతకోటి సమస్యలు మనలను బాధిస్తున్నాయి. ఆ శతకోటి సమస్యలనే రోగాలకు సూచికే తెలింగాణా. మీరు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. జనాభాలో ఎంత శాతం ప్రభుత్వ ఉధ్యోగాల పై ఆధారపడి బతుకుతున్నారు ? ఎంత మంది వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు ? చూసుకోండి.

నిజానికి మనది వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ. మన భలం అదే. భలహీనత అదే. భలహీనతనే భలంగా మలుచుకునే వాడు భుద్దిమంతుదు. భలాన్ని సైతం భలహీణతగా మలుచుకునే వాడు మూర్ఖుడు. సామాన్య ప్రజలకే కాదు నవ భారత శిల్పి అని మనం కొనియాడె నెహౄ కు సైతం అభివృద్ది అంటే ఏమిటో అర్థం కాకే ఇలా అవస్థలు పడుతున్నాం. అభివౄద్ది అన్నది సంఖేమం కోసమే. సంక్షేమం మరించిన అభివృద్ది ఇటువంటి వేర్పాటు వాదానికే దారి తీస్తుంది. నెహౄ ఏమనుకున్నారంటె పెద్ద పెద్ద ఆనకట్టలు కట్టేస్తే సాగు నీరంది, పంటలు పుష్కలంగా పండి, ప్రజలు భాగుపడిపోతారని అనుకున్నారు. కాని ఆ ఆనకట్టలను కట్టడానికి లక్షలాది కూలీలు వలస వచ్చారు. ఆనకట్ట పూర్తయ్యాక వారక్కడే స్థిర పడ్డారు. నగరాలు నరకాలయ్యాయి. యాబై రెండు మంది ఎక్కాల్సిన బస్సులో 104 మంది ఎక్కితే స్టాండింగే గా.

సరే ఇదీ మరిచి పోదాం. సాగు నీరందింది. పొలాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి,. పండిన పంటలు ఎవరి పరం అయ్యాయి. సన్న కారు రైతుల కష్ఠాలు దళారుల పాలయ్యాయి. రైతు కూలీల కాయకష్ఠం భూస్వాముల పాలాయే. కేవలం సాగు నీరందించిన మాత్రాన దేశం భాగుపడి పోదు. ప్లానింగ్ ఉండాలి. దేశ జనాభా ఎంత. ఎంత మంది వ్యవసాయం మీద ఆధార పడ్డారు. వారుపండించే పంట ఎంత, ఆహార దాన్యాల డిమాండ్ ఎంత. పంట పై రైతుల పెట్టుబడి ఎంత, ప్రభుత్వం ఖర్చు ఎంత, వాటిని ప్రభుత్వం ఎంత కొనుగోలు చేస్తుంది, ఎంత భాగాన్ని పైవేటు వ్యాపారస్తులు కొనుగోలు చేస్తారు, ప్రజా పంపిణీ వ్యవస్థ ఎంత మెరకు పటిన్ష్ఠంగా ఉంది. దీనిని మైక్రో, మేక్రో లెవెల్సులో ఆరా ధీయాలి. ఒక ఏకరా భూమి పై ఎంత మంది ఆధార పడి ఉన్నారు ? వారి కృషి అత్యవసరమేనా, యాంత్రీకరణ చేస్తే ఉత్పతి ఖర్చు ఎంత తగ్గుతుంది, ఎంత మంది ఉపాది కోల్పాతారు. వారికి ప్రత్యామ్నాయా ఉపాది ఏర్పాట్ల సంగతేమి అన్నీ ఆలోచించాలి

ప్రాథమికంగా ప్రభుత్వాలు తమ నిర్వహణా వ్యయాన్ని తగ్గించుకోవలసి ఉంది. ప్రభుత్వం ప్రజలనుండి రూపాయి రాబట్టాలంటే పావలా ఖర్చు, దానిని మర్ల ఖర్చు పెట్టాలంటే మరో పావలా వ్యయం. ఇందులో అవినీతి వేరే ఉంది. అందుకే నెను నా ఆపరేషన్ ఇండియా 2000 యాక్షన్ ప్లాన్ లో దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు ఏర్పాటు చెయ్యాలి, సమిష్ఠి వ్యవయాసాయం కొనసాగాలి. స్థానిక నిర్వహణను/పరిపాలనను సతరు రైతు సంఘం చేతికే ఇస్తే సరిపోయేది. ఒక రైతు భీమా చెయ్యించుకోవాలంటే ఇతను ఇన్షియూరన్స్ సంస్థల చుట్టు తిరగాలి. ఇదే ఓ సంఘం చెయ్యించుకోవాలంటే ఆ అసంస్థ మ్యేనేజరొచ్చి రైతు సంఘం ఆఫీసుకు వస్తాడు ఇది తేడా.

డైనోజర్లా పెరిగి పోయిన ప్రభుత్వ యంత్రాంగ్గాన్ని నియంత్రించి కుదించి తీరాలి. తెల్ల ఏనుగును పెంచినట్టుగా , జవాబు దారితనం లేని యంత్రాంగ్గాన్ని పెంచటం/పోషించడం వృధాయే. ఉన్న నిర్వహణా వ్యయాన్ని ఎలా కుదించాలా అని నేను తల బాదుకుంటుంటే కే.సి.ఆర్ తెలింగాణా కోసం పోరాడుతున్నాడు.

తెలంగాణా వచ్చినంత మాత్రాన ఒరిగేదేమి ఉండదు. మరో సి.ఎం, మరో మంత్రి మండలి నిర్వహాణా వ్యయం ఇరుముడిస్తుంది. అదాయమేమో సగానికి తగ్గుతుంది.. ఇది ఆలోచించటం లేదెవరూ. తెలంగాణా సమస్యకు కారణాలు ఏవో వాటిని నిర్ణీత కాల పరిదిలో యుద్ద ప్రాతిపదికన పరిష్కరిస్తేనే తెలంగాణా కోరిక కనుమరుగవుతుంది. అలా కాదని ఉధ్యమాన్ని అనచాలనుకోవడం నేరం. తెలంగాణా ఇవ్వడం మూర్ఖత్వమే అవుతుంది